ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రేపు ధర్నాలు

ABN, First Publish Date - 2020-10-01T08:31:09+05:30

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ ప్రారంభించాలని సూచించారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగే ధర్నాలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ పాల్గొంటారని ఉత్తమ్‌ వెల్లడించారు. 

Updated Date - 2020-10-01T08:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising