ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సీఎల్పీ సమావేశం

ABN, First Publish Date - 2020-08-09T07:55:31+05:30

పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టడం, కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం.. అంశాలే అజెండాగా ఆదివారం సీఎల్పీ సమావేశం జరగనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టడం, కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం.. అంశాలే అజెండాగా ఆదివారం సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

Updated Date - 2020-08-09T07:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising