ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ జిల్లాలో మహిళలపై కాంగ్రెస్ నేతల దాడి

ABN, First Publish Date - 2020-04-26T21:23:49+05:30

ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ వీరంగం వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ వీరంగం వేశారు. అతని తమ్ముడు సూర్యప్రకాశ్‌తో కలిసి ఓ కుటుంబంపై దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా దాడి చేశారు. ఖానాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటప్రసాద్, సూర్యప్రకాశ్ ఇద్దరూ కలిసి అతని మేనల్లుడు వెంకటరత్నం ఇంటికి వెళ్లి.. వాళ్లకున్న ఆర్థిక లావాదేవీలపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో వెంకటప్రసాద్, సూర్యప్రకాశ్‌లు కలిసి ఆ కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. ఇరువర్గాలకు చెందినవారు ఖానాపూర్ పోలీస్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేశారు. గాయపడిన మహిళలకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-04-26T21:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising