ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సెంటిమెంట్‌తో పబ్బం గడుపుకోవడం కాదు...: పొన్నం ప్రభాకర్

ABN, First Publish Date - 2020-08-12T18:53:44+05:30

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేసీఆర్ స్టాండ్ ఏంటి అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేసీఆర్ స్టాండ్ ఏంటి అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ పీఎంను పిలిచి భోజనం పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రాయలసీమను రతనాలసీమ చేస్తామని అనలేదా? అని నిలదీశారు. కృష్ణా జలాల వ్యవహారంపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్తారా లేదా? అని ఆయన అడిగారు. కాంగ్రెస్ నో, బిజేపీనో, ఆంధ్రా పాలకులనో దూషించడం కాదని.. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో పబ్బం గడుపుకోవడం కాదని... చుక్క నీరు పోయినా.. కేసీఆర్ దే బాధ్యత అని పొన్నం ప్రభాకర్ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-08-12T18:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising