ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ తలుచుకుంటే జగన్‌ని పిలిచి చెప్పొచ్చు: చిన్నారెడ్డి

ABN, First Publish Date - 2020-05-13T16:54:02+05:30

తెలంగాణలో కరోనా నివారణలో ఉంటే ఏపీ సీఎం జగన్‌ నీళ్లు దోచుకునే పనిలో పడ్డారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా నివారణలో ఉంటే ఏపీ సీఎం జగన్‌ నీళ్లు దోచుకునే పనిలో పడ్డారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి మండిపడ్డారు. అందరికంటే ముందు స్పందించాల్సిన సీఎం కేసీఆర్..ఆలస్యంగా మేల్కొన్నారని చెప్పారు. కేసీఆర్‌, జగన్‌ మధ్య అవగాహన ఉందన్నారు. కేసీఆర్ తలుచుకుంటే జగన్ మోహన్ రెడ్డిని పిలిచి చెప్పొచ్చన్నారు. కేసీఆర్..దక్షిణ తెలంగాణకు కూడా సీఎం అని గుర్తుపెట్టుకోవాలన్నారు. 

Updated Date - 2020-05-13T16:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising