ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి: మంత్రి

ABN, First Publish Date - 2020-10-19T03:00:21+05:30

కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి: మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: కాంగ్రెస్, బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రైతుల ముసుగులో ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంటిపై దాడి చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రైతుల ముసుగులో రాజకీయం చేయడం సరికాదని కొప్పుల అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు చేసిందేమిటో చర్చకు రావాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Updated Date - 2020-10-19T03:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising