ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలోకి అనుమతించడానికి షరతులు: జగదేశ్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-03-26T22:14:55+05:30

తెలంగాణ- ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద ఇబ్బందులపై ఇరురాష్ట్రాల సీఎంలు చర్చించారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దామరచర్ల మండలం వాడపల్లిలో బార్డర్ చెక్‌పోస్ట్‌ను జగదీశ్‌రెడ్డి సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: తెలంగాణ- ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద ఇబ్బందులపై ఇరురాష్ట్రాల సీఎంలు చర్చించారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దామరచర్ల మండలం వాడపల్లిలో బార్డర్ చెక్‌పోస్ట్‌ను జగదీశ్‌రెడ్డి సందర్శించారు. ప్రయాణికులను ఏపీలోకి అనుమతించడానికి షరతులు ఉన్నట్లు ప్రకటించారు. ప్రతి ప్రయాణికుడికి స్క్రీనింగ్‌ పరీక్ష చేసిన తర్వాతే ఏపీలోకి అనుమతిస్తారని, ఈ రోజు రాత్రి వరకే సడలింపు ఉంటుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-03-26T22:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising