ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాగొంతు వినిపించేందుకే పోటీ

ABN, First Publish Date - 2020-10-02T08:01:01+05:30

చట్టసభలో ప్రజల గొంతు వినిపించేందుకు శాసనమండలిలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నాగేశ్వర్‌


చట్టసభలో ప్రజల గొంతు వినిపించేందుకు శాసనమండలిలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌  పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి  స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ రావు చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2007, 2009లో  శాసన మండలికి  పంపితే ప్రజాసమస్యల పరిష్కారం కోసం శక్తి వంచనలేకుండా కృషి చేశానన్నారు.    2021 ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2020-10-02T08:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising