ప్రజాగొంతు వినిపించేందుకే పోటీ
ABN, First Publish Date - 2020-10-02T08:01:01+05:30
చట్టసభలో ప్రజల గొంతు వినిపించేందుకు శాసనమండలిలో మహబూబ్నగర్, రంగారెడ్డి,
నాగేశ్వర్
చట్టసభలో ప్రజల గొంతు వినిపించేందుకు శాసనమండలిలో మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ రావు చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2007, 2009లో శాసన మండలికి పంపితే ప్రజాసమస్యల పరిష్కారం కోసం శక్తి వంచనలేకుండా కృషి చేశానన్నారు. 2021 ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-10-02T08:01:01+05:30 IST