ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారమిచ్చి ఆదుకోవాలి: తమ్మినేని

ABN, First Publish Date - 2020-04-12T09:05:44+05:30

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37 వేల ఎకరాల్లో పంట నష్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరాకు రూ. 20 వేల చొప్పున సాయాన్ని అందించాలని విన్నవించారు.

Updated Date - 2020-04-12T09:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising