ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మరణిస్తే కోటి పరిహారం ఇవ్వాలి

ABN, First Publish Date - 2020-08-13T07:40:12+05:30

కరోనా సోకి మృతి చెందిన జీహెచ్‌ఎంసీ కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జీహెచ్‌ఎంసీ కార్మికుల ధర్నా 

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 12 (ఆం ధ్రజ్యోతి): కరోనా సోకి మృతి చెందిన జీహెచ్‌ఎంసీ కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆ సంస్థ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఊదరి గోపాల్‌ డిమాండ్‌ చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ.. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికులు ధర్నా చేశారు.  కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రూ.25 వేల జీతమివ్వాలని గోపాల్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-13T07:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising