ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం కమిటీ

ABN, First Publish Date - 2020-04-02T01:55:35+05:30

కరోనా వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. జోనల్ కమిషనర్ రవి కిరణ్ నేతృత్వంలో 8 మంది అధికారులతో కమిటీని నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. జోనల్ కమిషనర్ రవి కిరణ్ నేతృత్వంలో 8 మంది అధికారులతో కమిటీని నియమించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మనిషి బతికున్నన్నాళ్లు ఎలా ఉన్నా... చనిపోయిన తర్వాత మాత్రం అతడి ఆఖరి పయనంలో అయినవాళ్లు, బంధువులు, గ్రామస్థులు పాలు పంచుకుంటారు. అయితే కరోనా వైరస్ మృతులు మాత్రం.. అంత్యక్రియల్లోనూ ఒంటరిగానే మజిలీకి చేరుతున్నారు. తోడు వచ్చే ఆ నలుగురూ లేకుండానే వారి కర్మకాండలు జరిగిపోతున్నాయి. వైరస్ తమక్కెక్కడ సోకుతుందోనన్న భయంతో బంధువులు కూడా ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Updated Date - 2020-04-02T01:55:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising