ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-21T10:27:31+05:30

రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరకాలరూరల్‌, నవంబరు 20: గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హరిత కోరారు. శుక్రవారం పరకాల మండలం నాగారం, కామారెడ్డిపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు సాగులో మెళకువలు అందించేందుకు, అనుమానాలను నివృత్తి చేసేందుకు రైతు వేదికలు ఎంతగానో  ఉపయోగపడతాయన్నారు. పల్లెప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లాల నిర్మాణాలపై రైతులను చైతన్య పరచాలఅన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి నర్సింహస్వామి, డీఈ లింగారెడ్డి, సర్పంచ్‌లు కె.స్రవంతి, రాజయ్య, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T10:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising