ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలిన కోట గోడ.. నాలుగు ఇళ్లులు ధ్వంసం

ABN, First Publish Date - 2020-10-15T18:06:54+05:30

జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఖిలాషాపురంలో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గోడ కూలింది. 18వ శతాబ్ధంలో ఈ కోట నిర్మించారు. ఈ ఘటనతో కోట కింద ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముందే గమనించిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం పర్యటక ప్రాంతంగా ఈ కోటను ప్రకటించింది. కోట సుందరీకరణకు రూ. 4కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. కోట గోడలు కూలే పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు.

Updated Date - 2020-10-15T18:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising