కావేటి సమ్మయ్య మృతికి కేసీఆర్ దిగ్ర్భాంతి
ABN, First Publish Date - 2020-04-09T20:38:20+05:30
టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.
Updated Date - 2020-04-09T20:38:20+05:30 IST