ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 25న ఆరో విడత హరితహారం ప్రారంభించనున్న కేసీఆర్‌

ABN, First Publish Date - 2020-06-23T01:23:31+05:30

తెలంగాణలో ఈనెల 25న నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో ఈనెల 25న నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభం కానుంది.  కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అదే రోజున మెదక్‌జిల్లా నర్సాపూర్‌ అడవి పునరుద్దరణ కార్యక్రమంలో భాగంగా మొక్కనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్నిజాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని సీఎం కేసీఆర్‌అధికారులను ఆదేశించారు. జాతీయ, రాష్ట్రరహదారుల వెంట ప్రతి 30 కి.మీ.కు ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలని కోరారు. 

Updated Date - 2020-06-23T01:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising