సీఎం కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
ABN, First Publish Date - 2020-11-22T23:48:58+05:30
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరద సాయంపై ఉన్న పోటీ.. రైతుల్ని ఆదుకోవడంలో ఎందుకు లేదని..
కరీంనగర్: సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరద సాయంపై ఉన్న పోటీ.. రైతుల్ని ఆదుకోవడంలో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. రైతాంగానికి కేంద్రం ద్రోహం చేస్తోందన్నారు. సన్న బియ్యం రకానికి బోనస్ ఏదని నిలదీశారు. నియంత్రణ సాగుతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని జీవన్రెడ్డి విమర్శించారు.
Updated Date - 2020-11-22T23:48:58+05:30 IST