మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతికి కేసీఆర్ సంతాపం
ABN, First Publish Date - 2020-12-05T20:40:17+05:30
మాజీ మంత్రి కమతం కామిరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి కమతం కామిరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో మంచి నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని సీఎం అన్నారు. ఈసందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Updated Date - 2020-12-05T20:40:17+05:30 IST