ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంజారాల ఆరాధ్యదైవం పౌరాదేవి పీఠాధిపతి మృతికి కేసీఆర్‌ సంతాపం

ABN, First Publish Date - 2020-10-31T23:22:31+05:30

బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ శ్రీ తపస్వి పౌరాదేవి పీఠాధిపతి రామ్‌రావుమహారాజ్‌ శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపాన్నివ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ శ్రీ తపస్వి పౌరాదేవి పీఠాధిపతి రామ్‌రావుమహారాజ్‌ శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపాన్నివ్యక్తం చేశారు. రామ్‌రావు మహారాజ్‌ బంజారాల జీవితాల్లో మార్పుకోసం ఎన్నోసేవా కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. యావత్‌ భారత దేశంలోని బంజారాలను చైతన్య పరిచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కేసీఆర్‌ శ్రంసించారు. రామ్‌రావ్‌ మహారాజ్‌ స్పూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని బంజారాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2020-10-31T23:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising