ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

ABN, First Publish Date - 2020-12-15T17:12:10+05:30

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన సబ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్‌, మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి, తలసాని, మహమూద్‌ అలీ పాల్గొన్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి సూచనలు ఇవ్వాలని సబ్‌కమిటీని సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-12-15T17:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising