ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క ఐడియాతో అడవి పందులకు చెక్‌

ABN, First Publish Date - 2020-12-28T08:52:24+05:30

రైతు సరికొత్త ఐడియాతో తన పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకున్నాడు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలో రైతులు వేసిన మొక్కజొన్న, వేరుశనగ పంటలు చేతికొచ్చే సమయంలో అడవి పందులు నాశనం చేస్తున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోన్‌, డిసెంబరు 27: రైతు సరికొత్త ఐడియాతో తన పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకున్నాడు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలో రైతులు వేసిన మొక్కజొన్న, వేరుశనగ పంటలు చేతికొచ్చే సమయంలో అడవి పందులు నాశనం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో విద్యుత్తు వైర్లు అమర్చడం, చీరలను అడ్డంగా పెట్టినా ఫలితం కనిపించకపోవడంతో రైతులు జాగారం చేయాల్సి వస్తోంది. అయితే, బద్దం శ్రీనివా్‌సరెడ్డి రూ.600తో ఓ మైకును కొని పంట పొలంలో పెట్టాడు. దాని నుంచి వస్తున్న కేకలు, అరుపుల శబ్దాలకు భయపడిన అడవి జంతువులు పంటల వైపు రావడం మానేశాయి. 

Updated Date - 2020-12-28T08:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising