ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఆస్తుల కేసు నవంబరు 24కు వాయిదా

ABN, First Publish Date - 2020-10-22T07:45:45+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన ఆస్తుల కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు నవంబరు 24కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన ఆస్తుల కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు నవంబరు 24కు వాయిదా వేసింది. చంద్రబాబు ఆస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో 2005లో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా సుప్రీం ఆదేశాల నేపథ్యంలో స్టే ఎత్తివేతతో విచారణ తిరిగి మొదలైంది. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరమే విచారించాలన్న సుప్రీం తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. 


Updated Date - 2020-10-22T07:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising