ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి: ఓయూ జేఏసీ

ABN, First Publish Date - 2020-11-28T08:40:41+05:30

అక్రమ కేసులను ఎత్తేయడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ గేట్లను తెరవని పక్షంలో మరో ఉద్యమం తప్పదని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : అక్రమ కేసులను ఎత్తేయడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ గేట్లను తెరవని పక్షంలో మరో ఉద్యమం తప్పదని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు, విద్యార్థి నాయకులను కలిసేందుకు ఈనెల 24న వచ్చిన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్యతో పాటు విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

ఎంపీ తేజస్వి సూర్య ఉస్మానియా వర్సిటీలో ఈ నెల 24న  రాజకీయ సమావేశాన్ని నిర్వహించి  నియమావళిని ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.  


Updated Date - 2020-11-28T08:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising