ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-11-25T15:47:14+05:30

హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు చేశారు. కేబీఆర్ పార్క్ సమీపంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు చేశారు. కేబీఆర్ పార్క్ సమీపంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఎంపీ అరవింద్‌తో పాటు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-11-25T15:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising