ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్లను దుర్బాషలాడిన ఎమ్మెల్యే పీఏపై కేసు

ABN, First Publish Date - 2020-07-27T08:43:39+05:30

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులను దుర్బాషలాడిన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పీఏ వడ్డె చైతన్యపై కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మట్టెవాడ, జూలై 26: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులను దుర్బాషలాడిన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పీఏ వడ్డె చైతన్యపై కేసు నమోదైంది. శనివారం రాత్రి సాయికృష్ణ అనే వ్యక్తి వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి రాగా.. చికిత్స ఆలస్యం చేస్తున్నారని ఆయన వెంట వచ్చిన చైతన్య జూనియర్‌ డాక్టర్లను దుర్బాషలాడారు. పీజీ డాక్టర్‌ సౌమ్య ఫిర్యాదు మేరకు చైతన్యపై పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-07-27T08:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising