ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బత్తాయి రైతులను ఆదుకోవాలి: డీకే అరుణ

ABN, First Publish Date - 2020-04-10T07:27:35+05:30

పౌరసరఫరాల శాఖ ద్వారా బత్తాయిలను కొనుగోలు చేయాలని బీజేపీ నేత డీకే అరుణ కోరారు. నాగ్‌పూర్‌ మార్కెట్‌లో ఉన్న రేటు ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖ ద్వారా బత్తాయిలను కొనుగోలు చేయాలని బీజేపీ నేత డీకే అరుణ కోరారు. నాగ్‌పూర్‌ మార్కెట్‌లో ఉన్న రేటు ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు కొంతమేరకైనా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయని పక్షంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బత్తాయితో పాటు నిమ్మరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. 

Updated Date - 2020-04-10T07:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising