ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడిలో చోరీ.. సీసీ కెమెరాల్లో రికార్డ్

ABN, First Publish Date - 2020-05-28T23:27:47+05:30

మంతన్‌గౌరిల్లిలోని మంత్రాల ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగింది. నలుగురు బాలురు హుండీని పగులగొట్టి నగదు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: మంతన్‌గౌరిల్లిలోని మంత్రాల ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగింది. నలుగురు బాలురు హుండీని పగులగొట్టి నగదు చోరీ ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గుడి బయట ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు. అయితే లోపల ఉన్న కెమెరాలో హుండీ పగులగొట్టిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. చోరీకి పాల్పడ్డ వారు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారై ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామాస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2020-05-28T23:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising