ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్ ఫలితాలపై బీజేపీ స్టేజ్ ధర్నా

ABN, First Publish Date - 2020-12-28T13:42:09+05:30

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎస్ఈసీ గెజిట్ విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎస్ఈసీ గెజిట్ విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేటి ఉదయం 11 గంటలకు అంబేడ్కర్‌ విగ్రహానికి బీజేపీ నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు. సేవ్ డెమోక్రసీ.. సేవ్ రాజ్యాంగం పేరుతో బీజేపీ ధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో రాజసింగ్, రఘునందనరావు, రామచంద్రరావు, చింతల, బీజేపీ కార్పోరేటర్లు పాల్గొననున్నారు.

Updated Date - 2020-12-28T13:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising