ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గన్‌పార్క్‌ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన

ABN, First Publish Date - 2020-08-21T01:39:59+05:30

గవర్నర్‌పై తమిళసైపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నిరసిస్తూ గన్‌పార్క్‌ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్‌పై తమిళసైపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నిరసిస్తూ గన్‌పార్క్‌ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్‌ చేశారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని, గవర్నర్‌పై కేసీఆర్ దండు పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌ను అడ్డుకోవాలన్నారు. గవర్నర్‌కు పార్టీని అంటగట్టడం నీచమైన చర్య అని బీజేపీ మహిళా మోర్చా నేతలు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-21T01:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising