ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన లక్ష్మణ్

ABN, First Publish Date - 2020-06-23T21:16:52+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర నేత లక్ష్మణ్ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసుల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని విమర్శించారు. ఏప్రిల్‌లో 3.8శాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర నేత లక్ష్మణ్ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసుల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని విమర్శించారు. ఏప్రిల్‌లో 3.8శాతం ఉన్న కేసులు ఇప్పుడు 28శాతం పెరిగాయని విమర్శించారు. హైదరాబాద్‌ను కరోనా నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని అన్నారు. నియంత పాలనకు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే నిదర్శనం లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-23T21:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising