బీజేపీ ఆఫీస్ ముందు యాదవ హక్కుల పోరాట సమితి నిరసన
ABN, First Publish Date - 2020-08-08T18:17:16+05:30
బీజేపీ నూతన కమిటీలో యాదవులకు పార్టీ పదవులు ఇవ్వకపోవడానికి నిరసిస్తూ యాదవ హక్కుల పోరాట సమితి ఆందోళనకు దిగింది.
హైదరాబాద్: బీజేపీ నూతన కమిటీలో యాదవులకు పార్టీ పదవులు ఇవ్వకపోవడానికి నిరసిస్తూ యాదవ హక్కుల పోరాట సమితి ఆందోళనకు దిగింది. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు యాదవ హక్కుల పోరాట సమితి సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. బీజేపీ యాదవులను విస్మరించడం అన్యాయమని ఈ సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాములు మండిపడ్డారు. బీజేపీ కార్యాలయం ముందు దీక్ష చేస్తోన్న వారిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్స్టేషన్కు తరలించారు.
Updated Date - 2020-08-08T18:17:16+05:30 IST