ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ-తెలంగాణ భవన్‌ ముందు బీజేపీ ఆందోళన

ABN, First Publish Date - 2020-10-07T08:26:17+05:30

తెలుగు రాష్ట్రాల సీఎంలు కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల సీఎంలు కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్‌ పోరాటం చేయాలంటూ మంగళవారం ఢిల్లీలోని ఏపీ-తెలంగాణ భవన్‌ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.


కాగా, నదీ జలాల వాటా కేటాయింపులో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలోని పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు.


Updated Date - 2020-10-07T08:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising