ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్‌లో మంటలు.. యంత్రాలు దగ్ధం

ABN, First Publish Date - 2020-10-22T04:24:36+05:30

బిసుగిర్ షరీఫ్ రైల్వేస్టేషన్‌లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన భవనంలో యంత్రాలు దగ్ధమయ్యాయి. జమ్మికుంట- పోత్కపల్లి మధ్య బిసుగిర్ షరీఫ్ రైల్వే స్టేషన్ ఉంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బిసుగిర్ షరీఫ్ రైల్వేస్టేషన్‌లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన భవనంలో యంత్రాలు దగ్ధమయ్యాయి. జమ్మికుంట- పోత్కపల్లి మధ్య బిసుగిర్ షరీఫ్ రైల్వే స్టేషన్ ఉంది. జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డికి బిసుగిర్ షరీఫ్ వార్డ్ మెంబర్ ఫక్రుద్దీన్  సమాచారమిచ్చారు. సీఐ సృజన్‌రెడ్డి ఫైర్ ఇంజన్ పంపించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 


Updated Date - 2020-10-22T04:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising