ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లింట్లో దొంగతనం.. పెద్ద ఎత్తున బంగారం, నగదు అపహరణ

ABN, First Publish Date - 2020-12-19T12:59:24+05:30

మహబూబ్‌నగర్: పెళ్లి ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లిలో జరిగింది. సుమారు 200 తులాల బంగారు ఆభరణాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: పెళ్లి ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లిలో జరిగింది. సుమారు 200 తులాల బంగారు ఆభరణాలు... ఎనిమిది లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి ముగ్గురు దొంగలు చొరబడి.. కూతురి వివాహం కోసం తెచ్చిన నగలతో పాటుగా కుటుంబసభ్యుల ఆభరణాలను సైతం దొంగిలించారు. ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే నిదిరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



Updated Date - 2020-12-19T12:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising