ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూపాలపల్లి ఏరియాలో సమ్మె ప్రశాంతం

ABN, First Publish Date - 2020-07-02T15:49:33+05:30

భూపాలపల్లి ఏరియాలో సమ్మె ప్రశాంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భూపాలపల్లి ఏరియాలో సమ్మె ప్రశాంతంగా జరిగింది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు కొరిమి రాజ్ కుమార్, బుచ్చయ్య రాజయ్య, పసునూరి రాజేందర్‌లు జీఎం కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వీరికి ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకులు గంట సత్యనారాయణరావు మద్దతు తెలిపారు. కార్మికుల సమ్మెతో ఏరియాలోని అన్ని గనులు మూతపడ్డాయి. టీబీజీకేఎస్ కూడా సమ్మెలో పాల్గొంది. 

Updated Date - 2020-07-02T15:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising