ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు తెలంగాణ చేస్తానని రోగుల తెలంగాణగా మార్చారు: భట్టి

ABN, First Publish Date - 2020-09-01T18:20:15+05:30

హైదరాబాద్: నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రిని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రిని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సందర్శించారు. కరోనా విలయ తాండవం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని రోగుల తెలంగాణగా మార్చారన్నారు. కరోనా కంట్రోల్‌ చేయకుండా కేసీఆర్‌, కేటీఆర్‌, ఈటల ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-01T18:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising