ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మత్స్యావతారంలో దర్శనమివ్వనున్న భద్రాద్రి రామయ్య..

ABN, First Publish Date - 2020-12-15T13:53:26+05:30

భద్రాద్రి: నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. నేడు మత్స్యావతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. కోవిడ్ కారణంగా స్వామివారి తిరువీధిసేవను ఆలయ అధికారులు రద్దు చేశారు. చిత్రకూట మండపంలో స్వామివారి దర్శనం భక్తులకు లభించనుంది. ఈ నెల 24న సాయంత్రం తెప్పోత్సవం జరగనుంది. 


Updated Date - 2020-12-15T13:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising