ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాది వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

ABN, First Publish Date - 2020-09-01T15:32:48+05:30

ఎగువనున్న ఉపనదుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువనున్న ఉపనదుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. కావున అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జాలర్లు నదిలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35.7 అడుగులకు చేరుకుంది.

Updated Date - 2020-09-01T15:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising