ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలం ఆలయ పరిరక్షణకు ప్రధానికి పొంగులేటి వినతి

ABN, First Publish Date - 2020-08-13T07:51:25+05:30

భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయం పరిరక్షణకు కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ, సాంస్కృతిక శాఖల చేత అధ్యయనం చేయించేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయం పరిరక్షణకు కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ, సాంస్కృతిక శాఖల చేత అధ్యయనం చేయించేలా ఆదేశాలివ్వాలని ప్రధాని మోదీని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి కోరారు. పోలవరం బ్యాక్‌వాటర్‌ కారణంగా భద్రాచలంతో పాటు ఆలయ భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఓ లేఖలో కోరారు.  


వేతన బకాయిలు చెల్లించాలి: బీజేపీ

ఉద్యోగులు, పెన్షనర్లకు నిలిపివేసిన మూడు నెలల వేతన బకాయిలను చెల్లించాలని బీజేపీ రిటైర్డు ఎంప్లాయిస్‌ సెల్‌ చైర్మన్‌ బి. మోహన్‌రెడ్డి,  కో-చైర్మన్లు పి.వెంకటరెడ్డి, పి.సరోత్తంరెడ్డిలు ప్రభుత్వాన్ని కోరారు.  

Updated Date - 2020-08-13T07:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising