ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిర్యాల: సుమన్‌కు బెంగాల్‌ ఎంపీ ప్రతిమ ఫోన్‌

ABN, First Publish Date - 2020-03-29T15:18:49+05:30

తెలంగాణ ప్రభుత్వ విప్‌ సుమన్‌కు బెంగాల్‌ ఎంపీ ప్రతిమామండల్‌ ఫోన్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్‌ సుమన్‌కు బెంగాల్‌ ఎంపీ ప్రతిమామండల్‌ ఫోన్‌ చేశారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంచిర్యాలలో ఇబ్బంది పడుతున్న...బెంగాల్‌ కూలీలను ఆదుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సుమన్.. డీసీపీ ఉదయ్‌‌తో మాట్లాడారు. సుమన్‌ సూచనతో 36 మంది బెంగాల్‌ కూలీలను డీసీపీ కలిశారు. తమ వద్ద పైసా లేదని, భోజనానికి ఇబ్బంది పడుతున్నామని బెంగాల్ కూలీలు వెల్లడించడంతో.. నిత్యావసర సరుకులు అందిస్తామని డీసీపీ వారికి హామీ ఇచ్చారు. సుమన్‌ సానుకూల స్పందన పట్ల ఎంపీ ప్రతిమామండల్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-29T15:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising