ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హైదరాబాద్‌ నుంచి వచ్చే వారితో అప్రమత్తంగా ఉండాలి’

ABN, First Publish Date - 2020-07-03T16:02:59+05:30

హైదరాబాద్‌ నుంచి వచ్చే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని క్యాంప్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సంపేట/వరంగల్(ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నుంచి వచ్చే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం  ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేస్తారన్న ప్రచారంతో స్వగ్రామాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసులు హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు వారంతా హోం క్వారంటైన్‌లో ఉండేలా చూడాలన్నారు. 

Updated Date - 2020-07-03T16:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising