ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ పోస్టల్ స్టాంప్‌.. హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్

ABN, First Publish Date - 2020-06-30T19:17:58+05:30

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మోదీ సర్కార్ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. పీవీ పోస్టల్ స్టాంప్ చారిత్రక నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని తెలంగాణ బీజేపీ స్వాగతిస్తోందని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన ఘనత పీవీదని ఆయన తెలిపారు. పీవీ నరసింహారావు తెలంగాణకు, తెలుగు వారికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-06-30T19:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising