ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ అధికారంలోకి రాగానే...: బండి సంజయ్

ABN, First Publish Date - 2020-12-06T16:51:53+05:30

అంబేద్కర్‌ విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మనిషి అంబేద్కర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: అంబేద్కర్‌ విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మనిషి అంబేద్కర్‌ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వెలుగు నింపిన వ్యక్తి అంబేద్కర్‌ అని ఆయన కొనియాడారు. అంబేద్కర్‌ జయంతి, వర్థంతి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే సర్దార్ పటేల్‌ విగ్రహం మాదిరిగానే అంబేద్కర్‌ విగ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. 


Updated Date - 2020-12-06T16:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising