ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏవీ రంగనాథ్‌కు డీఐజీగా పదోన్నతి

ABN, First Publish Date - 2020-08-15T10:22:05+05:30

నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు ప్రభుత్వం డీఐజీగా పదోన్నతి కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు ప్రభుత్వం డీఐజీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీలో ఆయనను డీఐజీగా నియమించారు. నల్లగొండ ఎస్పీగానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.

Updated Date - 2020-08-15T10:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising