ఏవీ రంగనాథ్కు డీఐజీగా పదోన్నతి
ABN, First Publish Date - 2020-08-15T10:22:05+05:30
నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్కు ప్రభుత్వం డీఐజీగా పదోన్నతి కల్పించింది.
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్కు ప్రభుత్వం డీఐజీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీలో ఆయనను డీఐజీగా నియమించారు. నల్లగొండ ఎస్పీగానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
Updated Date - 2020-08-15T10:22:05+05:30 IST