ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్చలు జరుపుతుంటే ఈ మరణాలేమిటి?

ABN, First Publish Date - 2020-06-18T09:22:35+05:30

దేశ రక్షణ కోసం చైనా బలగాలతో తలపడి అసువులు బాసిన భారత సైనికులకు మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అసదుద్దీన్‌ ఒవైసీ..  వీర సైనికులకు నివాళి

హైదరాబాద్‌, జూన్‌17 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం చైనా బలగాలతో తలపడి అసువులు బాసిన భారత సైనికులకు మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాళులర్పించారు. సైనిక కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృఽథా కాదన్నా రు. ప్రధాని మోదీ చైనా ప్రతినిధులతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించిన నేపధ్యంలో భారత సైనికులు ఎందుకు మరణించారని ఆయన ప్రశ్నించారు. చైనా బలగాల దాడి లో ఎంత మంది భారత సైనికులు ప్రాణత్యాగాలు చేశారు? ఎంత మంది  బందీలయ్యారు? మరెంత మంది దాడుల్లో గాయపడ్డారో స్పష్టం చేయాల ని డిమాండ్‌ చేశారు. చైనా దాడిలో 40 ఏళ్ల క్రితం భయంకరమైన నష్టం జరిగిందని అసదుద్దీన్‌ ఒవైసీట్విటర్‌లో పేర్కొన్నారు. భారత సైనికుల మరణానికి ప్రధాని తన వైఫల్యాన్ని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. 

Updated Date - 2020-06-18T09:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising