ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆర్యవైశ్య నేతలు

ABN, First Publish Date - 2020-11-15T22:43:30+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు ఆర్యవైశ్య నేతలు ప్రగతి భవన్‌లో కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు ఆర్యవైశ్య నేతలు ప్రగతి భవన్‌లో కలిశారు. వీరిలో కొత్తగా గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన బొగ్గారపు దయానంద్‌, తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలఅభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. తమను ఆయా పదవుల్లో నియమించినందుకు వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-11-15T22:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising