ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2020-05-29T00:58:42+05:30

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పదంగా మృతి చెందారు. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పదంగా మృతి చెందారు. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించేలోపే కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్టు సమాచారం.

Updated Date - 2020-05-29T00:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising