ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నా లక్ష్మీనారాయణ కోడలి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

ABN, First Publish Date - 2020-05-29T17:43:44+05:30

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గోపాలకృష్ణ బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గురువారం  ఆమె మాదాపూర్‌లో అనుమానాస్పదస్థతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.




Updated Date - 2020-05-29T17:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising