ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేదాద్రి ప్రమాదంలో మరో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-06-22T09:29:03+05:30

ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

13కు చేరిన మృతుల సంఖ్య


 ఎర్రుపాలెం, జూన్‌ 21: ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కామసాని వీర్రాజు(21) ఆదివారం మృతిచెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపారానికి చెందిన ఓ రైతు కుంటుంబం ఈ నెల 17న వేదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Updated Date - 2020-06-22T09:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising