మాజీ శాసనసభ్యుడు పోచయ్య మృతి
ABN, First Publish Date - 2020-05-14T19:08:24+05:30
ఆలేరు మాజీ శాసనసభ్యుడు చల్లూరు పోచయ్యగారు(85) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని డెక్కన్ హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు.
ఆలేరు : ఆలేరు మాజీ శాసనసభ్యుడు చల్లూరు పోచయ్యగారు(85) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని డెక్కన్ హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు.
ఆయన 1978నుండి1983 వరకు ఆలేరు శాసన సభ్యులుగా (కాంగ్రెస్)కొనసాగారు. ఆయన స్వగ్రామం రాజపేట మండలం రఘునాథపురంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.
Updated Date - 2020-05-14T19:08:24+05:30 IST