ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయస్థాయి పరీక్షలో ‘ములుగు’ విద్యార్థుల సత్తా

ABN, First Publish Date - 2020-10-04T08:13:48+05:30

జాతీయ స్థాయిలో నిర్వహించే ఎమ్మెస్సీ ఆగ్రోఫారెస్ర్టీ ప్రవేశ పరీక్షలో ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రిసర్చ్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో నిర్వహించే ఎమ్మెస్సీ ఆగ్రోఫారెస్ర్టీ ప్రవేశ పరీక్షలో ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(ఎ్‌ఫసీఆర్‌ఐ) విద్యార్థులు సత్తా చాటారు. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలో బి.వెంకటేశ్వర్‌ రెడ్డి, ఇందు కాలె, యేరువ తేజశ్రీ, వై.సుజత ఎంపికయ్యారు.

Updated Date - 2020-10-04T08:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising